Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

టీఎంసీపై మోదీ నిప్పులు: బెంగాల్‌లో మార్పు గాలి వీస్తోందా?

Udayam Digital Staff Apr 27, 2026 5:07 AM అల్ ఇండియా 5 views12 days ago
టీఎంసీపై మోదీ నిప్పులు: బెంగాల్‌లో మార్పు గాలి వీస్తోందా? - Udayam Digital
టీఎంసీ పాలనలో బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదని, గూండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, బాలికల అదృశ్యం పెరిగిపోయాయని మండిపడ్డారు. బీజేపీ గెలిస్తే ‘జంగిల్ రాజ్’ అంతం చేసి, నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమం, మూతపడిన మిల్లుల పునరుద్ధరణే లక్ష్యమని పేర్కొన్నారు. చొరబాటుదారుల నుండి విముక్తి, బెంగాల్ సమగ్ర అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...