వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్ము-శ్రీనగర్ మధ్య విస్తరించిన వందే భారత్ రైలును మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కోచ్ల సంఖ్యను 20కి పెంచారు. ఈ రైలు మే 2 నుంచి అందుబాటులోకి రానుంది.
ఈ విస్తరణతో ఎనిమిది గంటల ప్రయాణం ఐదు గంటలకు తగ్గనుంది. మైనస్ 20 డిగ్రీల చలిని తట్టుకునేలా రూపొందించిన ఈ అధునాతన రైలు పర్యాటకులకు ఎంతో మేలు చేయనుంది.
Comments
Loading comments...

