వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు దేశవ్యాప్తంగా కోట్ల మొబైల్ ఫోన్లు సైరన్ శబ్దంతో మోగాయి. విపత్తు సమయాల్లో అప్రమత్తం చేసే 'సెల్ బ్రాడ్కాస్ట్' వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పరీక్షించడంలో భాగంగానే ఈ అత్యవసర సందేశాలను పంపడం జరిగింది.
సిమ్ కార్డు లేని ఫోన్లకు కూడా ఈ హెచ్చరికలు వెళ్లడం విశేషం. ఇది కేవలం వ్యవస్థ పనితీరు తనిఖీ మాత్రమేనని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఎన్డీఏంఏ అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

