వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. దీనివల్ల 39 వేల ఉద్యోగాలు రానున్నాయి. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, సత్యసాయి జిల్లాలో భారీ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.
కడపలో అదానీ హైడ్రో ప్రాజెక్టు, తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్లకు అనుమతులిచ్చారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Comments
Loading comments...

