Back to feed




ఏఐని చూసి భయం వద్దు.. న్యాయవ్యవస్థపై సీజేఐ సూర్యకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Udayam Digital Staff Apr 18, 2026 12:25 PM అల్ ఇండియా 16 views21 days ago

న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, అయితే ఏఐ మనుషులకు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు.
న్యాయపరమైన నిర్ణయాల్లో మానవ మేధస్సు, అనుభవం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఏఐ కేవలం సలహాదారుగా మాత్రమే ఉపయోగపడాలని, భయం వీడి సమతుల్యతను పాటించాలని న్యాయాధికారులకు సూచించారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
36 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ