Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఎన్నికల ఫలితాలపై ఫరూక్ అబ్దుల్లా జోస్యం: ఆ రాష్ట్రాల్లో ఇండియా కూటమిదే హవా!

Udayam Digital Staff Apr 24, 2026 12:32 PM అల్ ఇండియా 7 views15 days ago
ఎన్నికల ఫలితాలపై ఫరూక్ అబ్దుల్లా జోస్యం: ఆ రాష్ట్రాల్లో ఇండియా కూటమిదే హవా! - Udayam Digital
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా జోస్యం చెప్పారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ, కేరళలో కాంగ్రెస్, తమిళనాడులో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి పక్షాలు అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రాచ్య యుద్ధం త్వరగా ముగియాలని కోరుతూ, శాంతి స్థాపనకు ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు. ‘నషా ముక్త్ భారత్’ విజయం సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అబ్దుల్లా స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...