Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఈడబ్ల్యూఎస్‌ పిటిషన్‌ను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు.

Udayam Digital Staff Apr 18, 2026 5:34 AM అల్ ఇండియా 10 views21 days ago
ఈడబ్ల్యూఎస్‌ పిటిషన్‌ను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు. - Udayam Digital
కేంద్ర ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో సమానంగా వయోపరిమితి, అవకాశాల సడలింపులు కోరలేరని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితిని, కుల వివక్షతో పోల్చలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రభుత్వ విధానం రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది. ఆర్థిక స్థితి మారవచ్చు, కానీ కుల వివక్ష పర్యవసానాలు జీవితాంతం ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది. సామాజిక, ఆర్థిక పరమైన వెనుకబాటు భిన్నమైనవని వివరిస్తూ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

Comments

G
Loading comments...