Back to feed




ఆన్లైన్ గేమర్లకు కీలక అప్డేట్: మే 1 నుంచి మారనున్న గేమింగ్ రూల్స్.. ఏవి చట్టబద్ధం?
Udayam Digital Staff Apr 23, 2026 5:54 AM అల్ ఇండియా 4 views16 days ago

ఆన్లైన్ గేమింగ్ రంగంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీనికోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై ఏ గేమ్ చట్టబద్ధమో అథారిటీ నిర్ణయిస్తుంది.
రియల్ మనీ గేమ్లకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. దేశంలో గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు ఆరుగురు అధికారులతో ఈ అథారిటీ పని చేస్తుంది. ఈ మార్పుల వల్ల ఆన్లైన్ గేమింగ్ వినియోగదారులపై భారీ ప్రభావం ఉండనుంది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
37 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ