Back to feed
జొమాటోకు రూ. 9.63 కోట్ల జీఎస్టీ నోటీసులు
Ravi Shukla Jun 11, 2026 6:36 AM అల్ ఇండియా 8 views4 days ago

ఆంధ్రప్రదేశ్ పన్ను అధికారులు జొమాటో మాతృసంస్థ ‘ఎటర్నల్’కు రూ. 9.63 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసులు జారీ చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుల్లో లోపాలు ఉన్నాయనే ఆరోపణలతో, అసలు పన్నుతో పాటు వడ్డీ, జరిమానా కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు.
ఈ నోటీసులపై స్పందించిన సంస్థ, చట్టపరంగా సవాలు చేస్తామని పేర్కొంది.
Comments
Loading comments...



