వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల నల్లకుంట వాల్మీకి భవన్లో ఆదియోగి గురుపీఠం ఆధ్వర్యంలో 13 రోజుల యోగా శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రారంభించారు.
ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. విద్యార్థులు యోగాను దైనందిన జీవితంలో అలవాటు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

