Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు లేకపోతే పథకాలు బంద్: డీకే శివకుమార్

లక్ష్మి దేవి Jun 30, 2026 7:11 AM అల్ ఇండియా 3 viewsabout 3 hours ago
ఓటు లేకపోతే పథకాలు బంద్: డీకే శివకుమార్ - Udayam Digital
కర్ణాటకలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు హక్కు లేని వారికి ప్రభుత్వ పథకాలు అందవని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. జూలై 29 వరకు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో 5.5 కోట్ల మంది ఓటర్లను పరిశీలిస్తున్నారు. ఓటు నమోదుకు సహకరించే వారికి శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Comments

G
Loading comments...