Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ప్రజాధనాన్ని తాకను.. తప్పు చేస్తే వదలను: సీఎం విజయ్

Sonia Gupta May 11, 2026 6:17 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
ప్రజాధనాన్ని తాకను.. తప్పు చేస్తే వదలను: సీఎం విజయ్ - Udayam Digital
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విజయ్ సరికొత్త పాలనకు పిలుపునిచ్చారు. ఒక్క పైసా ప్రజాధనాన్ని తాకనని, అవినీతికి పాల్పడే వారిని అస్సలు వదిలిపెట్టనని హెచ్చరించారు. సామాజిక న్యాయమే తన ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యమిస్తానని విజయ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు బాధ్యతగా మెలగాలని, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు.

Comments

G
Loading comments...