Back to feed
సువేందు పీఏ హత్య కేసులో పురోగతి: ముగ్గురు నిందితుల అరెస్ట్!
Sanjay Mishra May 11, 2026 6:35 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago

పశ్చిమ బెంగాల్ నేత సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. టోల్ ప్లాజా వద్ద యూపీఐ చెల్లింపు ఆధారంగా బీహార్, యూపీలకు చెందిన వీరిని గుర్తించారు.
ఈ నెల 6న స్కార్పియోలో వెళ్తున్న చంద్రనాథ్ను నిందితులు కాల్చి చంపారు. ఈ దాడిలో గాయపడిన డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
Comments
Loading comments...



