వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్లో ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాక్ గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టీ ఐఎస్ఐతో కలిసి కుట్రలు పన్నుతున్నాడు. రద్దీ ప్రాంతాలు, సైనిక స్థావరాలపై దాడులకు ప్రణాళికలు రచిస్తున్న తొమ్మిది మంది యువకులను అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియా ద్వారా యువతను రెచ్చగొడుతూ భట్టీ ఈ నెట్వర్క్ నడుపుతున్నాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తోనూ ఇతడికి సంబంధాలు ఉండటంతో ఎన్ఐఏ ముమ్మరంగా గాలిస్తోంది.
Comments
Loading comments...

