వార్తలకు తిరిగి వెళ్లండి
మృత్యుఘంటికలు మోగిస్తున్న వన్యప్రాణులు: ప్రియాంక గాంధీ
శివ కుమార్ Jun 26, 2026 7:16 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

కేరళలోని నిలంబూర్లో మానవ-మృగ సంఘర్షణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ సంక్లిష్ట సమస్య పరిష్కారానికి అటవీ శాఖతో కలిసి పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇప్పటికే మూడు ఆర్ఆర్టీలు, డ్రోన్లు, ఆధునిక పరికరాలను సమకూర్చామని చెప్పారు. అందరి భాగస్వామ్యంతో ఏకాభిప్రాయం సాధించి, త్వరలోనే మరిన్ని పటిష్ట చర్యలు అమలు చేస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...