Back to feed
తిరుమలలో అకస్మాత్తుగా ఏం జరిగింది? జలమయమైన పుణ్యక్షేత్రం!
Pooja Jun 12, 2026 1:17 PM తిరుపతి 27 views3 days ago

తిరుమల కొండపై కుండపోత వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ఆలయ నాలుగు మాడ వీధులతో పాటు కాలినడక మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి.
అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

