వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ దేశాల నుండి సరఫరా నిలిచిపోవడంతో భారత్కు చైనా కెమికల్ ఎగుమతులు పెరిగాయి. మార్చి-ఏప్రిల్ కాలంలో చైనా అదనంగా $225 మిలియన్ల విలువైన ఆర్గానిక్, ఇనార్గానిక్ రసాయనాలను భారత్కు ఎగుమతి చేసింది.
మరోవైపు సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాల నుండి దిగుమతులు భారీగా పడిపోయాయి. దీనివల్ల ఏప్రిల్ నాటికి భారత ఆర్గానిక్ కెమికల్ దిగుమతుల్లో చైనా వాటా 41.8 శాతానికి పెరిగింది.
Comments
Loading comments...

