వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్లో 87.31 శాతం ఓటర్లను డిజిటలైజేషన్ ద్వారా తొలి దశను విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఓటరు జాబితా సవరణకు మరో నెల సమయం ఉందన్నారు.
మొత్తం 1.57 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి రాలేదని, ఇందులో మృతి చెందిన వారు, వలస వెళ్లిన వారు ఉన్నారని తెలిపారు. మిగతావారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

