Back to feed




తమిళనాడులో 'విజయ్' దుందుభి.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!
Udayam Digital Staff May 08, 2026 2:17 PM none 0 viewsabout 20 hours ago

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మేజిక్ ఫిగర్ 118కి చేరువలో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ (5), లెఫ్ట్ పార్టీల (CPI, CPM) మద్దతు లభించింది. దీంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
ఒక్కగా వెళ్లిన ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. త్వరలోనే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల గుత్తాధిపత్యానికి తెరదించుతూ విజయ్ సృష్టించిన ఈ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...
Related Articles

వైరల్ వార్తలు
కిలాడీ జంట భారీ మోసం.. లక్షకు 30 వేల వడ్డీ అంటూ ₹25 కోట్లు వసూల్!
about 1 hour ago
వైరల్ వార్తలు
కాకులు పగబడతాయా? శాస్త్రవేత్తల పరిశోధనలో విస్తుపోయే విషయాలు.. తప్పక తెలుసుకోండి!
about 1 hour ago
వైరల్ వార్తలు
సముద్రాన్ని ఈదేసిన యువ జంట.. 10 గంటల్లోనే శ్రీలంక నుండి భారత్కు!
about 21 hours ago
వైరల్ వార్తలు