Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ కంపెనీపై అమెరికా ఆంక్షలు

పవని రెడ్డి Jun 27, 2026 10:26 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
భారతీయ కంపెనీపై అమెరికా ఆంక్షలు - Udayam Digital
సూడాన్‌లో అంతర్యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలతో ఒక భారతీయ కంపెనీ, దాని సీఈఓ సహా ఎనిమిది మందిపై అమెరికా ఆంక్షలు విధించింది. రాయ్‌పూర్‌కు చెందిన ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ ఈ జాబితాలో ఉంది. ఆ సంస్థ సీఈఓ ఆలోక్ చౌదరి సూడాన్ సైన్యానికి భారీగా పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు అమెరికా గుర్తించింది. ఈ మేరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...