Back to feed
ఉప్పల్లో బ్లాక్ ఐపీఎల్ టికెట్ల దందా: నలుగురు అరెస్ట్
Suman Sharma May 22, 2026 9:56 AM హైదరాబాద్ 11 views5 days ago

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం బయట బహిరంగంగా ఐపీఎల్ మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల కోసం వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.
ఐపీఎల్ క్రేజ్ను ఆసరాగా చేసుకుని అక్రమంగా లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీపీ సుమతి ఆదేశాలతో పోలీసులు ప్రస్తుతం బ్లాక్ టికెట్ల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
Comments
Loading comments...



