Back to feed
యూపీ అసెంబ్లీ ఎన్నికలు: పొత్తుకు సిద్ధమన్న ఒవైసీ
Ravi Jun 15, 2026 4:11 AM అల్ ఇండియా 7 viewsabout 6 hours ago

ఉత్తరప్రదేశ్లో భాజపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అయితే, తమకు గౌరవం ఇవ్వడంతో పాటు ఆ కూటమిలో సమాన హోదా కల్పిస్తేనే పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
భాజపాను ఓడించడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నట్లు లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...



