Back to feed
ఫిరాయింపులపై స్పీకర్కు ఉద్ధవ్ సేన లేఖ
Swati Jun 17, 2026 6:29 AM అల్ ఇండియా 19 viewsabout 4 hours ago

పార్టీ ఎంపీల ఫిరాయింపులను అడ్డుకోవాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు శివసేన (యూబీటీ) లేఖ రాసింది. తమ వర్గం మాత్రమే అసలైన పార్టీ అని, తిరుగుబాటుదారులకు ఎటువంటి గుర్తింపు ఇవ్వవద్దని కోరింది.
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనను వినాలని ఎంపీ అరవింద్ సావంత్ విజ్ఞప్తి చేశారు. పార్టీ చీలికపై ఊహాగానాలు సాగుతున్న వేళ, ఈ లేఖ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...



