Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఫిరాయింపులపై స్పీకర్‌కు ఉద్ధవ్ సేన లేఖ

Swati Jun 17, 2026 6:29 AM అల్ ఇండియా 19 viewsabout 4 hours ago
ఫిరాయింపులపై స్పీకర్‌కు ఉద్ధవ్ సేన లేఖ - Udayam Digital
పార్టీ ఎంపీల ఫిరాయింపులను అడ్డుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు శివసేన (యూబీటీ) లేఖ రాసింది. తమ వర్గం మాత్రమే అసలైన పార్టీ అని, తిరుగుబాటుదారులకు ఎటువంటి గుర్తింపు ఇవ్వవద్దని కోరింది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనను వినాలని ఎంపీ అరవింద్ సావంత్ విజ్ఞప్తి చేశారు. పార్టీ చీలికపై ఊహాగానాలు సాగుతున్న వేళ, ఈ లేఖ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...