Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పిడుగుపాటుకు ఇద్దరు బలి

Anil Jun 14, 2026 2:41 PM విజయనగరం 24 viewsabout 19 hours ago
పిడుగుపాటుకు ఇద్దరు బలి - Udayam Digital
విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో పిడుగుపడి ఇద్దరు మృతిచెందారు. మిర్తివలస పొలంలో విత్తనాలు చల్లుతుండగా రామినాయుడు అనే రైతు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటనలో, లింగాపురంలో గొర్రెలను మేపుతుండగా యుగంధర్ అనే యువకుడు పిడుగుపడి మరణించాడు. ఈ రెండు ప్రమాదాలతో ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...