Back to feed
ఆంధ్రప్రదేశ్Breaking
పిడుగుపాటుకు ఇద్దరు బలి
Anil Jun 14, 2026 2:41 PM విజయనగరం 24 viewsabout 19 hours ago

విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో పిడుగుపడి ఇద్దరు మృతిచెందారు. మిర్తివలస పొలంలో విత్తనాలు చల్లుతుండగా రామినాయుడు అనే రైతు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
మరో ఘటనలో, లింగాపురంలో గొర్రెలను మేపుతుండగా యుగంధర్ అనే యువకుడు పిడుగుపడి మరణించాడు. ఈ రెండు ప్రమాదాలతో ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Loading comments...

