వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో పిడుగుపడి ఇద్దరు మృతిచెందారు. మిర్తివలస పొలంలో విత్తనాలు చల్లుతుండగా రామినాయుడు అనే రైతు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
మరో ఘటనలో, లింగాపురంలో గొర్రెలను మేపుతుండగా యుగంధర్ అనే యువకుడు పిడుగుపడి మరణించాడు. ఈ రెండు ప్రమాదాలతో ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Loading comments...

