Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుని చిన్నారి మిస్టరీ: రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. డ్రోన్లతో గాలింపు

Follow Udayam on Google
Rakesh Jun 14, 2026 11:49 AM కాకినాడGeneral
తుని చిన్నారి మిస్టరీ: రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. డ్రోన్లతో గాలింపు - Udayam
తునిలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం తొమ్మిదో రోజూ గాలింపు ముమ్మరమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్ల సాయంతో అడవిని జల్లెడ పడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత ఎస్పీతో మాట్లాడి అప్‌డేట్స్ తెలుసుకున్నారు. మరోవైపు, అనుమానాస్పదంగా మృతి చెందిన చిన్నారి పెంపుడు కుక్కకు నేడు పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...