Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

భారత్ వాణిజ్య విధానంపై ట్రంప్ అసహనం

Sonia Singh Jun 05, 2026 6:01 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
భారత్ వాణిజ్య విధానంపై ట్రంప్ అసహనం - Udayam Digital
ప్రధాని మోదీ మంచి మిత్రుడని కొనియాడిన డొనాల్డ్ ట్రంప్, అదే సమయంలో భారత్ అనుసరిస్తున్న సుంకపు విధానాలను తప్పుబట్టారు. గతంలో భారత్ భారీ సుంకాలను విధించి అమెరికానుంచి లబ్ధి పొందిందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని, భారత్‌ నుంచి అమెరికా ప్రయోజనం పొందుతోందని ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...