వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ మంచి మిత్రుడని కొనియాడిన డొనాల్డ్ ట్రంప్, అదే సమయంలో భారత్ అనుసరిస్తున్న సుంకపు విధానాలను తప్పుబట్టారు. గతంలో భారత్ భారీ సుంకాలను విధించి అమెరికానుంచి లబ్ధి పొందిందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని, భారత్ నుంచి అమెరికా ప్రయోజనం పొందుతోందని ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

