Back to feed
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల మెరిట్ జాబితా విడుదల
Riya Jun 13, 2026 10:32 AM అమరావతి 20 views2 days ago

ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులకు ఎంపికైన విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ ఏడాది 44,104 దరఖాస్తులు రాగా, 4,040 మంది అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేశారు.
ఎంపికైన వారిలో 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే కావడం గమనార్హం. విద్యార్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్ rgukt.in లో చూసుకోవచ్చని సూచించారు.
Comments
Loading comments...

