వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని, పంచలింగాల సబ్జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి వద్దకు వెళ్లనున్నారు.
మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు విరుపాక్షితో మాట్లాడి, అనంతరం మీడియాతో జగన్మోహన్రెడ్డి మాట్లాడనున్నారు. 2.20 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరుతారు.
Comments
Loading comments...

