Back to feed




ఆంధ్రప్రదేశ్Breaking
తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
Rohit Singh Jun 07, 2026 4:35 AM తిరుపతి 4 viewsabout 3 hours ago

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు.
నిన్న ఒక్కరోజే 90,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 52,236 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లుగా నమోదైంది.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విజయవాడ-వారణాసి మధ్య నేరుగా ఇండిగో సర్వీసులు
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్
వాహనదారులకు గమనిక: 8 నుంచి అమ్మనబ్రోలు గేటు బంద్
about 4 hours ago
ఆంధ్రప్రదేశ్
రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్
about 21 hours ago
ఆంధ్రప్రదేశ్