వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీల జోరు తగ్గడంతో సినీ పరిశ్రమ మళ్లీ థియేటర్ల బాట పడుతోంది. 2025లో బాక్సాఫీస్ వసూళ్లు రూ.13,000 కోట్లకు చేరి రికార్డు సృష్టించాయి. నేరుగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల సంఖ్య 60 నుంచి 30కి పడిపోవడం విశేషం.
సినిమాలు విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే డిజిటల్ వేదికలకి వస్తున్నాయి. థియేటర్లలో హిట్టయిన చిత్రాలకే ఓటీటీల్లోనూ ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Loading comments...

