Back to feed




థాయ్లాండ్ ఓపెన్: తుది పోరుకు సాత్విక్-చిరాగ్!
Sanjay Singh May 16, 2026 9:30 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

థాయ్లాండ్ ఓపెన్ సూపర్-500 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదరగొట్టింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో మలేషియాకు చెందిన గో జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్ జంటపై 19-21, 22-20, 21-16 తేడాతో అద్భుత విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది.
తొలి సెట్ కోల్పోయినప్పటికీ క్లిష్ట సమయాల్లో అద్భుతంగా పుంజుకున్న భారత జోడీ, ఈ సీజన్లో తమ మొదటి ఫైనల్ను ఖరారు చేసుకుంది.
Comments
Loading comments...
Related Articles

క్రీడలు
లక్నో చేతిలో చెన్నై ఓటమి: ప్లేఆఫ్స్ కోసం కావ్యపాప కరుణించాల్సిందే!
about 6 hours ago
క్రీడలు
ఉప్పల్లో SRH vs RCB మ్యాచ్: టికెట్ల ధరల పెంపుపై ఫ్యాన్స్ ఆగ్రహం
about 23 hours ago
క్రీడలు
ఐపీఎల్ 2026: 110 కోట్ల వ్యూస్తో సరికొత్త రికార్డు!
1 day ago
క్రీడలు