Back to feed




ఆంధ్రప్రదేశ్Breaking
తిరుమలలో భక్తుల రద్దీ
Anita Joshi Jun 05, 2026 2:27 AM తిరుపతి 7 viewsabout 1 hour ago

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
గురువారం 75,691 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ 4.16 కోట్లు వచ్చింది. అలాగే 39,050 మంది తలనీలాలు సమర్పించగా, 4.08 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
పెన్నా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు
about 15 hours ago
ఆంధ్రప్రదేశ్
పోలవరం బ్యాక్ వాటర్: ముంపు ప్రాంతాల్లో అధికారుల తనిఖీ
about 15 hours ago
ఆంధ్రప్రదేశ్
ఒంగోలులో విషాదం: నీటికుంటలో గల్లంతైన నలుగురు చిన్నారులు
about 17 hours ago
ఆంధ్రప్రదేశ్