Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తిరుమలలో భక్తుల రద్దీ

Anita Joshi Jun 05, 2026 2:27 AM తిరుపతి 7 viewsabout 1 hour ago
తిరుమలలో భక్తుల రద్దీ - Udayam Digital
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. గురువారం 75,691 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ 4.16 కోట్లు వచ్చింది. అలాగే 39,050 మంది తలనీలాలు సమర్పించగా, 4.08 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది.

Comments

G
Loading comments...