Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తెలంగాణలో నేటి నుంచే ‘ఈఏపీసెట్‌’ కౌన్సెలింగ్‌

Kumar Jun 19, 2026 1:50 AM హైదరాబాద్ 11 viewsabout 3 hours ago
తెలంగాణలో నేటి నుంచే ‘ఈఏపీసెట్‌’ కౌన్సెలింగ్‌ - Udayam Digital
తెలంగాణలో వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం మూడు విడతల్లో ఈ ప్రక్రియ సాగనుంది. ఈ నెల 28 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 159 కాలేజీల్లో 1.16 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఏడాది కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సులకే విపరీతమైన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...