వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈఏపీసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం మూడు విడతల్లో ఈ ప్రక్రియ సాగనుంది. ఈ నెల 28 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా 159 కాలేజీల్లో 1.16 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఏడాది కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సులకే విపరీతమైన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Loading comments...

