వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ పాఠశాలలు భారీ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నాయని ఏఐఎస్ఎఫ్ నేత రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దోపిడీని అరికట్టాలని కోరుతూ డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై తక్షణమే దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
Comments
Loading comments...

