Back to feed
మొబైల్ వినియోగదారులకు షాక్!
Ravi Shukla Jun 10, 2026 3:28 PM అల్ ఇండియా 14 views5 days ago

దేశంలో మొబైల్ టారిఫ్లు త్వరలో 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక పేర్కొంది. ఆదాయ వృద్ధి మందగించడంతో, జూలై-సెప్టెంబరు త్రైమాసికం నుంచే టెలికాం కంపెనీలు ఈ పెంపును అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ నిర్ణయంతో టెలికాం రంగ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఇప్పటికే భారమైన మొబైల్ బిల్లులు, తాజా పెంపుతో సామాన్యులపై మరింత ఆర్థిక భారాన్ని మోపనున్నాయి.
Comments
Loading comments...



