Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కోటి విలువైన మల్లన్న రహస్య కానుకలు

Swamy Jun 13, 2026 11:49 AM కర్నూలు 21 views2 days ago
కోటి విలువైన మల్లన్న రహస్య కానుకలు - Udayam Digital
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు భారీ విరాళాన్ని సమర్పించారు. కాకినాడ జిల్లాకు చెందిన మట్టే శ్రీనివాస్ దంపతులు సుమారు కోటి రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దేవునికి అందజేశారు. ఈ కానుకల్లో 42 కేజీల వెండి వస్తువులు, 73 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. దేవస్థాన అధికారులు ఈ విరాళాన్ని స్వీకరించి, దాతలకు ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు.

Comments

G
Loading comments...