Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

గ్రామస్థుల కృషితో పునఃప్రారంభమైన పాఠశాల

Harika Jun 16, 2026 5:26 AM హైదరాబాద్ 7 viewsabout 1 hour ago
గ్రామస్థుల కృషితో పునఃప్రారంభమైన పాఠశాల - Udayam Digital
పన్నెండేళ్లుగా మూతపడిన రాందాస్‌తండా పాఠశాలను గ్రామస్థులు, యువకులు ఏకమై తిరిగి ప్రారంభించారు. లక్ష రూపాయల సొంత ఖర్చుతో భవనానికి మరమ్మతులు చేసి అందంగా తీర్చిదిద్దారు. ఈ పాఠశాలలో 15 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి, ఉచితంగా పుస్తకాలు అందించారు. అధికారులు ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...