Back to feed
శబరిమల ఆలయం ఓపెన్
Suresh Jun 14, 2026 2:39 PM అల్ ఇండియా 24 viewsabout 19 hours ago
మిథున మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప గుడి తలుపులు తెరుచుకున్నాయి. భక్తులు భారీగా తరలివస్తుండటంతో, www.sabarimalaonline.orgలో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 19న ఆలయాన్ని మూసివేస్తారు.
మరోవైపు, అక్కడ జరిగిన బంగారం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక విచారణ బృందం (SIT) గుడి వద్ద తనిఖీలు చేపట్టింది.
Comments
Loading comments...



