Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

శబరిమల ఆలయం: రేపు భక్తుల దర్శనం

Priya Jun 13, 2026 8:47 AM అల్ ఇండియా 17 views2 days ago
శబరిమల ఆలయం: రేపు భక్తుల దర్శనం - Udayam Digital
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మిథున మాస పూజల కోసం రేపు సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. తంత్రి కండరరు మహేష్ మోహనరు సమక్షంలో ఆలయ తలుపులు తెరుస్తారు. భక్తులు తమ దర్శనం కోసం అధికారిక వెబ్‌సైట్ ద్వారా వర్చువల్ క్యూ స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 19 వరకు పూజలు జరుగుతాయి.

Comments

G
Loading comments...