వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ‘గమ్యం’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా బస్సుల ప్రస్తుత స్థానాన్ని రియల్టైమ్లో ట్రాక్ చేయవచ్చు.
రూట్, ప్రయాణ వివరాలను తెలుసుకుని బస్సు కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించుకోవచ్చు. వరంగల్ రీజియన్లో 1036 బస్సుల్లో రోజూ 3.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
Comments
Loading comments...

