Back to feed
పొదుపు బాటలో ఆర్పీజీ గ్రూప్
Priya Singh May 14, 2026 12:03 PM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago

ప్రధాని మోదీ పొదుపు పిలుపునకు స్పందిస్తూ ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంకా కీలక ఆదేశాలిచ్చారు. ప్రయాణాలు తగ్గించి, వర్చువల్ సమావేశాలు, వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగులకు సూచించారు.
ఇంధన ఆదా కోసం కార్ పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని కోరారు. ఇప్పటికే షాదీ.కామ్ కూడా వారంలో ఒకరోజు ఇంటి నుండే పని చేయాలని నిర్ణయించింది.
Comments
Loading comments...



