Back to feed
భారత్లో రోల్స్ రాయిస్ భారీ పెట్టుబడులు
Rohit Jun 15, 2026 5:26 AM అల్ ఇండియా 4 viewsabout 4 hours ago

భారత విమానయాన రంగానికి మద్దతుగా, రోల్స్ రాయిస్ సంస్థ దేశంలో విమాన ఇంజిన్ల ఎంఆర్ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే, రక్షణ రంగంలోని అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కోసం ఏరో గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ ప్రాజెక్టుల ద్వారా రోల్స్ రాయిస్ భారత్లో సుమారు రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు 10,000కు పైగా ఉద్యోగాలను సృష్టించనుంది. అణుశక్తి రంగంలోని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల అవకాశాలను కూడా కంపెనీ పరిశీలిస్తోంది.
Comments
Loading comments...



