Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మమతపై 19 మంది ఎంపీల తిరుగుబాటు

Ravi Jun 12, 2026 6:01 AM అల్ ఇండియా 9 views3 days ago
మమతపై 19 మంది ఎంపీల తిరుగుబాటు - Udayam Digital
బెంగాల్ ఎన్నికల ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అసంతృప్తి ముదిరింది. మమతా బెనర్జీపై తిరుగుబాటు చేస్తూ కాకోలీ ఘోష్, యూసఫ్ పఠాన్ సహా 19 మంది ఎంపీలు స్పీకర్‌కు లేఖ సమర్పించారు. అభిషేక్ బెనర్జీకి మితిమీరిన ప్రాధాన్యత ఇవ్వడంపై వారు మండిపడ్డారు. శతాబ్దీ రాయ్ లాంటి నేతలు ఆవేదన వ్యక్తం చేయగా, శత్రుఘ్న సిన్హా మాత్రం మమతకే నా మద్దతు అని ప్రకటించారు.

Comments

G
Loading comments...