Back to feed
ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ
Rohit Pandey May 27, 2026 8:12 AM అల్ ఇండియా 9 viewsabout 9 hours ago

ఐపీఎల్ క్వాలిఫైయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై 92 పరుగుల తేడాతో విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫైనల్కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేయగా, రజత్ పటిదార్ 93 పరుగులతో రాణించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 162 పరుగులకే ఆలౌట్ అయింది. రాహుల్ తెవాటియా 68 పరుగులు చేయగా, ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈరోజు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి.
Comments
Loading comments...



