Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోట్లపై ఆర్‌బీఐ క్లారిటీ!

Follow Udayam on Google
Jaya Jun 12, 2026 4:16 PM జాతీయంబిజినెస్
నోట్లపై ఆర్‌బీఐ క్లారిటీ! - Udayam
సోషల్ మీడియాలో జూన్ 30 తర్వాత కొన్ని కరెన్సీ నోట్లు చెల్లవంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టమైంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న చెల్లుబాటు అయ్యే నోట్లపై ఎలాంటి నిషేధం లేదని నిపుణులు చెబుతున్నారు. అధికారిక సమాచారం లేకుండా వస్తున్న వార్తలను నమ్మవద్దని, ఆర్‌బీఐ ప్రకటనలనే విశ్వసించాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...