వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గం సర్వే నంబర్ 83/1లోని 10.63 ఎకరాల టీజీఐఐసీ భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
వారు వివాదాస్పద, వారసత్వ భూముల్లో మూడో పక్ష హక్కులు కల్పించవద్దని కోరారు. న్యాయపరమైన వివాదాలు పరిష్కారమయ్యే వరకు వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

