Back to feed
ఐపీఎల్ ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ విజయం
Ravi Shukla May 28, 2026 6:50 AM అల్ ఇండియా 6 views41 minutes ago

చండీగఢ్లో జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 243 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, సన్రైజర్స్ 196 పరుగులకే ఆలౌటైంది. అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచారు.
రేపు క్వాలిఫైయర్-2లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీపడుతుంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Comments
Loading comments...


