Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రూ.లక్ష కోట్ల భూముల రక్షణ: హైడ్రా

Neha Singh Jun 08, 2026 11:24 AM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
రూ.లక్ష కోట్ల భూముల రక్షణ: హైడ్రా - Udayam Digital
గడిచిన రెండేళ్లలో కబ్జాదారుల నుంచి రూ. లక్షా 10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు, చెరువులను రక్షించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటమే హైడ్రా ప్రధాన లక్ష్యమన్నారు. ఇటీవల కోకాపేట, పుప్పాలగూడ పరిసరాల్లో వేలాది కోట్ల భూములను రక్షించి, ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసినట్లు రంగనాథ్‌ వివరించారు.

Comments

G
Loading comments...