వార్తలకు తిరిగి వెళ్లండి

గడిచిన రెండేళ్లలో కబ్జాదారుల నుంచి రూ. లక్షా 10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు, చెరువులను రక్షించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నగరంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటమే హైడ్రా ప్రధాన లక్ష్యమన్నారు. ఇటీవల కోకాపేట, పుప్పాలగూడ పరిసరాల్లో వేలాది కోట్ల భూములను రక్షించి, ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసినట్లు రంగనాథ్ వివరించారు.
Comments
Loading comments...

