Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రగతి స్కూల్ ప్రవేశోత్సవం: ఘనస్వాగతం పలికిన డిప్యూటీ సీఏమ్

సతీష్ కుమార్ Jun 26, 2026 7:32 AM అల్ ఇండియా 8 viewsabout 1 hour ago
ప్రగతి స్కూల్ ప్రవేశోత్సవం: ఘనస్వాగతం పలికిన డిప్యూటీ సీఏమ్ - Udayam Digital
సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘ప్రగతి స్కూల్ ప్రవేశోత్సవం’ ఘనంగా జరిగింది. ఈ విద్యాసంవత్సరం నూతనంగా చేరిన 373 మంది విద్యార్థులకు గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ ఘనస్వాగతం పలికారు. పిల్లల కుంకుమ పాదముద్రల కర్చీఫ్‌లను జ్ఞాపికలుగా ఇస్తూ, విద్యా కిట్లను అందజేశారు. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య, విలువలు, పరిశుభ్రత అందించడం ఎంతో ముఖ్యమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Comments

G
Loading comments...