Back to feed
అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ: వరుసగా రెండోసారి!
Suresh Gupta May 11, 2026 6:27 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. ఆదివారం బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆయన, మే 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 126 స్థానాలకు గానూ బీజేపీ నేతృత్వంలోని కూటమి 102 సీట్లతో ఘనవిజయం సాధించింది.
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించగా, ఈ వేడుకకు ప్రధాని మోదీ, అమిత్ షా హాజరుకానున్నారు. హిమంత నాయకత్వంపై మిత్రపక్షాలు సైతం పూర్తి మద్దతు ప్రకటించాయి.
Comments
Loading comments...



